సార్వజనిక్ దేవి ఉత్సవ కమిటీ ఎన్నిక

74பார்த்தது
సార్వజనిక్ దేవి ఉత్సవ కమిటీ ఎన్నిక
బోధన్ పట్టణ సార్వజనిక్ దేవి ఉత్సవ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం పట్టణంలోని శ్రీ చక్రేశ్వర శివ మందిరం ప్రాంగణంలో గ్రామపెద్దలు, యువకులు సమావేశం నిర్వహించి సార్వజనిక్ కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. సార్వజనిక్ దేవి ఉత్సవ కమిటీ అధ్యక్షులుగా తాడు మహేష్, ప్రధాన కార్యదర్శిగా రాజుల దేవి పవన్, కోశాధికారి నందాల శామ్, మిగతా సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రముఖులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி