చక్రేశ్వరాలయంలో హుండీ లెక్కింపు

74பார்த்தது
చక్రేశ్వరాలయంలో హుండీ లెక్కింపు
బోధన్ పట్టణంలోని చక్రేశ్వరాలయంలో శుక్రవారం ఉదయం హుండీ లెక్కింపును నిర్వహించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ జిల్లా ఇన్స్పెక్టర్ కమల, ఈవో రవీందర్ గుప్తా శ్రావణ మాసంకు సంబంధించి హుండీ లెక్కించారు. రూ. 86, 653 నగదు ఆదాయం వచ్చినట్లు ఈవో తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏవో రాములు, ఆలయ ప్రధానార్చకులు గణేశ్ శర్మ, మహేశ్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி