బోధన్ లో కౌన్సిలర్ రాధాకృష్ణ దిష్టిబొమ్మ దహనం

64பார்த்தது
మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన కౌన్సిలర్ రాధాకృష్ణను ఉరితీయాలని డిమాండ్ చేస్తూ బుధవారం బోధన్ పట్టణం అంబేద్కర్ చౌరస్తాలో ఎంసిపిఐయు నాయకులు కౌన్సిలర్ రాధాకృష్ణ దిష్టిబొమ్మను దహనం చేశారు. కౌన్సిలర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி