మట్కా రాయుళ్ల అరెస్ట్

53பார்த்தது
బోధన్ పట్టణంలో మట్కా ఆడుతున్నారని సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేసి ఇద్దరిని పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. మంగళవారం వారిని అరెస్టు చేసి వారి వద్ద నుండి ఎనిమిది వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.

தொடர்புடைய செய்தி