రేవంత్ రెడ్డి రింగ్ రోడ్డుపై మతలబు ఏంటి: వేముల ప్రశాంత్ రెడ్డి

72பார்த்தது
రేవంత్ రెడ్డి రింగ్ రోడ్డుపై మతలబు ఏంటి: వేముల ప్రశాంత్ రెడ్డి
హైదరాబాద్ తెలంగాణ భవన్ లో మాజీ మంత్రివర్యులు బాల్కొండ శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి శుక్రవారం ప్రెస్ మీట్ నిర్వహించారు. రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నించారు. రింగు రోడ్డు విషయంలో మతలబు ఏంటి అని అంటూ, గతంలో కేసీఆర్ దూర దృష్టితో తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు మార్చడం ఏంటి అని ప్రశ్నించారు.

தொடர்புடைய செய்தி