చెత్తాచేదారంతో నిండిపోయిన కెసిఆర్ కాలనీ

84பார்த்தது
భీంగల్ మండల కేంద్రంలోని కేసీఆర్ కాలనీ ముందు రోడ్డ ప్రక్కన చెత్త చెదరం వేయడంతో కుక్కలు, పందులు సైరా విహారం చేస్తున్నాయి. అధికారులు స్పందించి అక్కడి నుంచి ఆ చిత్తను తొలగించాలని కేసీఆర్ కాలనీవాసులు, ప్రజలు కోరుచున్నారు.

தொடர்புடைய செய்தி