ఎంసీఏంసి కమిటీ నుంచి అనుమతులు తీసుకోవాలి

63பார்த்தது
ఎంసీఏంసి కమిటీ నుంచి అనుమతులు తీసుకోవాలి
పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయ పార్టీల ప్రచార కార్యక్రమాలకు సంబంధించి ఎంసీఏంసి కమిటీ నుంచి అనుమతులు తప్పకుండా పొందాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ రాజకీయ పార్టీల నేతలను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లో రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు. అన్ని రాజకీయ పార్టీలు ప్రచార సమయంలో స్వీయ నియంత్రణను పాటించాలని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలోని ఎన్నికలకు సంబంధించిన వివరాలను కలెక్టర్ తెలియజేశారు.

தொடர்புடைய செய்தி