బ్యాంకులో చోరీకి యత్నించిన ఇద్దరు అరెస్ట్

51பார்த்தது
ముధోల్ మండల కేంద్రంలో ఈ నెల 13న ఎస్బిఐ బ్యాంకులో చోరీకి యత్నించిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం ముధోల్ పొలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐ మల్లేష్ కేసు వివరాలు వెల్లడించారు. బ్యాంకులో సీసీ టీవీ తీగలను కత్తిరించి షేక్ ముసిన్ అహ్మద్, మహమ్మద్ ఇర్ఫాన్ దొంగతనానికి యత్నించారని తెలిపారు. వారం రోజుల్లోనే వారిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி