తానూర్: రైతులకు అందుబాటులో ఎరువులు

73பார்த்தது
తానూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో శుక్రవారం నుంచి రైతులకు ఎరువులు అందుబాటులో ఉంటాయని సీఈఓ భూమయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు. యూరియా బస్తా రూపాయలు 267, డీఏపీ బస్తా రూపాయలు 1, 350 ఉందని తెలిపారు. కావాల్సిన రైతులు తమ ఆధార్ కార్డు జిరాక్స్ తో కార్యాలయానికి వచ్చి ఎరువులు తీసుకెళ్లాలని ఆయన కోరారు.

தொடர்புடைய செய்தி