విద్యార్థులు నైతిక విలువలు పెంపొందించుకోవాలి: ఏఎస్పీ

54பார்த்தது
విద్యార్థులు నైతిక విలువలను పెంపొందించుకోవాలని బైంసా ఏఎస్పి అవినాష్ కుమార్ అన్నారు. బైంసా పట్టణంలోని హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో విద్యార్థులకు పలు రకాల ప్రతిభా పోటీలు నిర్వహించి బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ప్రాథమిక దశ నుండి దేశభక్తి, దైవభక్తి పెంపొందించుకోవాలని, పండుగలు భారతీయ సంస్కృతిలో భాగమని శాంతియుతంగా సామరస్యపూర్వకంగా జరుపుకోవాలని అన్నారు.

தொடர்புடைய செய்தி