ప్రశాంతంగా కొనసాగుతున్న శోభాయాత్ర

79பார்த்தது
భైంసా పట్టణంలో ప్రశాంతంగా వినాయకుని నిమజ్జన శోభాయాత్ర ప్రశాంతంగా కొనసాగుతుంది. వినాయకుని నిమజ్జనం శోభాయాత్రలో భజనాలతో, బ్యాండ్ చప్పులు, యువకులు నృత్యాలు ఆకట్టుకున్నాయి. శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సుమారు 650 మంది పోలీసులతో భారీ బందోబస్తు కొనసాగుతున్నది. బందోబస్తును జిల్లా ఎస్పీ జానకి షర్మిల, భైంసా ఏఎస్పీ అవినాష్ పర్యవేక్షిస్తున్నారు.

தொடர்புடைய செய்தி