ఎస్టీ మోర్చా అసెంబ్లీ కన్వీనర్గా పండిత్

65பார்த்தது
ఎస్టీ మోర్చా అసెంబ్లీ కన్వీనర్గా పండిత్
బీజేపీ ముథోల్ నియోజకవర్గ గిరిజన మోర్చ అసెంబ్లీ కన్వీనర్గా పండిత్ జాధవ్ సోమవారం నియమితులయ్యారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన సంయుక్త మోర్చా సమావేశంలో జిల్లా అధ్యక్షుడు అంజు కుమార్ సమక్షంలో ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు అరుణ్ లాల్నాయక్ ఈ ప్రకటన చేశారు. గిరిజనుల సంక్షేమం కోసం, హక్కుల కోసం నిరంతరం పోరాడుతానని, పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని పండిత్ తెలిపారు.

தொடர்புடைய செய்தி