సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

63பார்த்தது
రజక సంఘం ఆధ్వర్యంలో గురువారం కుంటాల మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. రజక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకేట పోశెట్టి మాట్లాడుతూ కోటి యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టడానికి స్వాగతిస్తున్నామని, ఐలమ్మ ముని మనవరాలు శ్వేతకు రాష్ట్ర మహిళా కమిషన్ మెంబర్గా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ పాలాభిషేకం నిర్వహించామని తెలిపారు.

தொடர்புடைய செய்தி