కళ్యాణ మండపాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

68பார்த்தது
బైంసా పట్టణంలోని శ్రీ సాయిబాబా దేవాలయం బాగుబాయ్ గుట్ట, కిషన్ గల్లీలో నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మిగత పెండింగ్ పనులకు ప్రభుత్వం నుండి నిధులు మంజూరు అయ్యేల కృషి చేశానని తెలిపారు. కాలనీవాసులు కళ్యాణ మండపాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వీరి వెంట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ నాయక్, తదితరులున్నారు.

தொடர்புடைய செய்தி