నిమజ్జనోత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి: ఎస్పీ

66பார்த்தது
వినాయక నిమజ్జన ఉత్సవాలను ప్రజలందరూ శాంతియుతంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. ముధోల్ లోని నిమజ్జన మార్గాన్ని గురువారం ఏఎస్పీ అవినాష్ కుమార్ తో కలిసి పరిశీలించారు. నిమజ్జనం శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. సుమారు 200 మంది పోలీసు బలగాలతో కట్టుదిట్టంగా భద్రత ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. సిబ్బందికి నిమజ్జనోత్సవంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సలహాలు, సూచనలు అందించారు.

தொடர்புடைய செய்தி