బాసర మండల కేంద్రానికి నిధులు మంజూరు

56பார்த்தது
బాసర మండల కేంద్రంలోని పలు అభివృద్ధి పనుల కోసం రూ. 12 లక్షల నిధులు మంజూరైనట్లు మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తెలిపారు. మంజూరైన ప్రొసీడింగ్ కాపీని సోమవారం గ్రామ ప్రజలకు అందజేశారు. నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు గౌరవనీయులు సీతక్క కు గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నరు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி