గోదావరి వద్ద నిమజ్జనానికి బారులు తీరిన గణనాథులు

84பார்த்தது
నిర్మల్ జిల్లా బాసర గోదావరి వద్ద బుధవారం గణనాథుల నిమజ్జనానికి బారులు తీరారు. వినాయక నిమజ్జనం కొరకు భారీ క్రేన్లు ఏర్పాటు చేశారు. ఈరోజు సాయంత్రం వరకు నిమజ్జనాలు కొనసాగుతాయని, ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నామని స్థానిక ఎస్సై తెలిపారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా బ్రిడ్జిపై పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు బాసర, నవీపేట్ పోలీసులు, రెవిన్యూ సిబ్బంది తెలిపారు.

தொடர்புடைய செய்தி