మాజీ ఎమ్మెల్యే తన్వీందర్ దిష్టి బొమ్మ దహనం

61பார்த்தது
మాజీ ఎమ్మెల్యే తన్వీందర్ దిష్టి బొమ్మ దహనం
బాసర మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకుల ఆందోళన చేపట్టారు. భైంసా - నిజామాబాద్ ప్రధాన రహదారి పై రైల్వే స్టేషన్ వద్ద బుధవారం ఢిల్లీ బీజేపీ మాజీ ఎమ్మెల్యే తన్వీందర్ దిష్టి బొమ్మ దహనం చేశారు. ఏఐసీసీ ప్రెసిడెంట్, పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని, కేసు నమోదు చేసి బీజేపీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி