డీజే నిర్వహకులపై కేసులు నమోదు

74பார்த்தது
నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రంలో 11 మంది డీజే నిర్వహకులపై కేసులు నమోదు చేసినట్లు శనివారం భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ తెలిపారు. శుక్రవారం నిర్వహించిన వినాయక నిమజ్జనం శోభాయాత్రలో నిబంధనలను ఉల్లంఘించి పరిమితికి మించి సౌండ్ బాక్స్ లు పెట్టిన డీజే నిర్వహకులపై CR. NO 94/2024 U/Sec 196(2), 299, 223 BNS కింద కేసులు నమోదు చేసి అట్టి డీజే, లేసర్ లైట్స్ లు సిజ్ చేసినట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி