భోసి శ్రీవరసిద్ది కర్ర వినాయకుడి దర్శనానికి భక్తుల తాకిడి

81பார்த்தது
తానూర్ మండలం భోసి గ్రామంలో ప్రతిష్టించిన శ్రీ వరసిద్ది కర్ర వినాయకుడిని దర్శించుకొవాడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి హరతి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. శనివారం మండలంలోని వివిధ గ్రామాల తోపాటు నిర్మల్, నిజామాబాద జిల్లా నుంచి మహారాష్ట్ర లోని భోకర్, దర్మాబాద్, ఉమ్రి తాలూకా నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి వరసిద్ది కర్ర వినాయకుడిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

தொடர்புடைய செய்தி