భైంసా: అక్రమ కేసులు ఎత్తివేయాలి

51பார்த்தது
హిందు యువకులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని శుక్రవారం హిందు ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఇటీవల కుబీర్ మండలంలో జరిగిన ఘటనలో ఓ వర్గం యువకుడు మరో వర్గానికి చెందిన బాలికకు మాయ మాటలు చెప్పి భైంసా తీసుకొచ్చి అత్యాచారానికి యత్నస్తే అడ్డుకున్న వారిపై హత్యాయత్నం కేసు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. సదరు యువకుడి పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி