తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ బిఆర్ఎస్

74பார்த்தது
తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ బిఆర్ఎస్ అని బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు అన్నారు. మంగళవారం కడెం మండలంలోని కొండుకూరు గ్రామంలో ఉన్న ఎస్కే ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలకు ఎక్కువగా మేలు చేసింది బిఆర్ఎస్ పార్టీని అన్నారు. ఎంపీ ఎన్నికలలో బీఆర్ఎస్ గెలిచేలా అందరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి జాన్సన్ నాయక్ ఉన్నారు.

தொடர்புடைய செய்தி