కడెం మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే

64பார்த்தது
కడెం మండలం మైసంపేట్, రాంపూర్ గ్రామస్థులలో శుక్రవారం ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయా గ్రామాల ప్రజలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సతీష్ రెడ్డి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி