బిఆర్ఎస్ మండల అధ్యక్షుడుకి పరామర్శ

51பார்த்தது
బిఆర్ఎస్ మండల అధ్యక్షుడుకి పరామర్శ
బిఆర్ఎస్ పార్టీ ఇంద్రవెల్లి మండల అద్యక్షులు మారుతి పటేల్ ను బిఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ జాన్సన్ నాయక్ శనివారం పరామర్శించారు. మారుతి పటేల్ ఇటీవల ప్రమాద వశాత్తూ గాయపడి ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో ఆయనను జాన్సన్ నాయక్ పరామర్శించి పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే దస్తురాబాద్ మండలంలోని పలు గ్రామాలలో కూడా పలువురిని జాన్సన్ నాయక్ కలిశారు.

தொடர்புடைய செய்தி