రైతుల పక్షానే కాంగ్రెస్ ప్రభుత్వం

77பார்த்தது
రైతుల పక్షానే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెద్మ బొజ్జు అన్నారు. రైతు రుణమాఫీ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం జన్నారం మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన రైతు రుణమాఫీ సంబరాలలో పాల్గొని ప్రసంగించారు. గత ఎన్నికల హామీ మేరకు రైతులకు రుణమాఫీ ప్రారంభించామని తెలిపారు. అందులో భాగంగానే రూ. లక్ష వరకు రుణమాఫీ చేయడం జరుగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி