నేషనల్ లైవ్ స్టాక్ మిషన్‌.. రూ.50 లక్షల రాయితీతో రూ.కోటి లోన్

54பார்த்தது
నేషనల్ లైవ్ స్టాక్ మిషన్‌.. రూ.50 లక్షల రాయితీతో రూ.కోటి లోన్
కేంద్ర ప్రభుత్వం నేషనల్ లైవ్ స్టాక్ మిషన్‌లో భాగంగా గొర్రెలు, మేకలు, ఇతర పశుసంపద పెంపకందారుల కోసం రూ.కోటి వరకు లోన్ అందజేస్తుంది. ఇందులో రూ.50 లక్షల వరకు సబ్సిడీ పొందొచ్చు. ఒక యూనిట్‌లో 500ల ఆడ మేకలు/గొర్రెలు ఉంటే 25 మగవి ఉండాలి. స్థానిక పశువైద్యాధికారిని సంప్రదించి ఈ పథకానికి సంబంధించి పూర్తి వివరాలు పొందొచ్చు. లేదా https://www.nlm.udyamimitra.in/ వెబ్‌సైట్‌ను సందర్శించగలరు.

தொடர்புடைய செய்தி