యువకుడిని హత్య చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

2611பார்த்தது
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నాగారం మండలం డి. కొత్తపల్లి శివారులోని శ్రీరామ్ సాగర్ కాల్వ పై మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు యువకుడిని హత్య చేసిన ఘటన విషాదం చోటుచేసుకుంది. తిరుమలగిరి మండల కేంద్రానికి చెందిన వనగండ్ల కుమార్(28)తండ్రి అబ్బయ్యను గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేశారని అన్నారు. ఘటన స్థలానికి డీఎస్పీ రవి, నాగారం ఎస్ఐ ఐలయ్య, సీఐ రఘువీర్ రెడ్డి క్లూస్ టీం తో చేరుకునీ హత్యకు గల కారణాలు దర్యాప్తు చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி