ఎల్లకాలం ప్రజలకు సేవకుడిగానే ఉంటా - ఎమ్మెల్యే వేముల వీరేశం

80பார்த்தது
నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజక వర్గం ప్రతి రోజు ఉదయం 5 గంటల నుండి రాత్రి 1 గంటల వరకు నేను ఏక్కడ ఉన్న నా దగ్గరకు వచ్చి సమస్యలను చెప్పుకునే హక్కు ప్రజలకు ఉందని ఆదివారం ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. ఈసందర్బంగా అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ప్రతి రోజు ఒక మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న సమస్యలను అధికారులతో కలిసి రాజకీయాలకు అతీతంగా అక్కడనే పరిష్కారం కోసం ప్రణాళిక ప్రకారం పని చేస్తామన్నారు.

தொடர்புடைய செய்தி