నల్గొండ మండల పరిధిలోని బాబా సాయి గూడెం స్టేజ్ వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగి ఎదురెదురుగా రెండు బైకులు ఢీకొనగా వ్యక్తి మృతి చెందాడు. మృతుడిని తిరుమలగిరి గ్రామానికి చెందిన బత్తుల పవన్ గా గుర్తించారు. ఆయనతోపాటు మృతిచెందిన మహిళా వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.