రికార్డ్ స్థాయిలో లడ్డూ వేలం పాట

67பார்த்தது
రికార్డ్ స్థాయిలో లడ్డూ వేలం పాట
నల్గొండ జిల్లా పెదవూర మండలం మల్లెవనికుంట తాండలో యువసేన యువత అధ్వర్యంలో వినాయకచవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం గణనాథుని లడ్డూ పాట నిర్వహించగా రామావత్ శంకర్ అనే వ్యక్తి కుమారుడు రాజా ఏకంగా రూ. 3. 25 లక్షలకు స్వామివారి ప్రసాదాన్ని దక్కించుకున్నారు. కాగా జిల్లాలోనే అత్యధికంగా పాడిన లడ్డూ ఇదే కావటం విశేషం. ఇదిలా ఉంటే 9 రోజులుగా ఘనంగా పూజలందుకున్న వినాయకుడిని నేడు ఆదివారం నిమజ్జనానికి తరలించనున్నారు.

தொடர்புடைய செய்தி