నాంపల్లి గాంధీజీలో రాఖీ వేడుకలు

75பார்த்தது
నాంపల్లి గాంధీజీలో రాఖీ వేడుకలు
ఆత్మీయుల మధ్య అనుబంధాలకు, ఐక్యమత్యానికి, పరస్పర సహకారానికి చిహ్నంగా జరుపుకునేది రక్షాబంధన్ అని ట్రస్మా జిల్లా అధ్యక్షులు, గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం నాంపల్లి మండల కేంద్రంలోని స్థానిక గాంధీజీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో చిన్నారులు రాఖీలు కట్టి స్విట్స్ పంచుకుని వేడుకలు జరుపుకున్నారు. అనంతరం విద్యార్థులు రాఖీ ఆకారంలో కూర్చున్నారు.

தொடர்புடைய செய்தி