దళితుల అభ్యున్నతికి కృషి చేసిన మహానీయుడు అంబేద్కర్

69பார்த்தது
దళితుల అభ్యున్నతికి కృషి చేసిన మహానీయుడు అంబేద్కర్
నల్లగొండ గొల్లగూడ ఎస్సీ కమ్యూనిటీ హాల్ లో ఆదివారం జరిగిన అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్, జగ్జీవన్ రామ్, చిత్రపటాలకు నివాళులర్పించి అన్నదాన కార్యక్రమం రైల్వే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కత్తుల రాంబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు,తులసీదాస్, మాదిగ వార్డు సభ్యులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி