ఎస్.ఎస్.సి ఫలితాల్లో ప్రభుత్వ విద్యార్థుల ప్రతిభ

12300பார்த்தது
ఎస్.ఎస్.సి ఫలితాల్లో ప్రభుత్వ విద్యార్థుల ప్రతిభ
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో చదివిన ఎస్.ఎస్.సి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించినట్లు మిర్యాలగూడ ఎంఈఓ బాలాజీ నాయక్ మంగళవారం తెలిపారు. మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల నుంచి మొత్తం 1234 మంది విద్యార్థులు ఎస్ఎస్సి పరీక్షలకు హాజరవగా 1187 ఉత్తీర్ణులై 96 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. వీరిలో 15మంది 10జీపిఏ సాధించి సత్తాచాటినట్లు పేర్కొన్నారు. ప్రతిభ చాటిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు.

தொடர்புடைய செய்தி