గడ్డి వాము దగ్ధం

12206பார்த்தது
గడ్డి వాము దగ్ధం
మిర్యాలగూడ మండలం చింతపల్లి పంచాయతీ పరిధిలోని బుడ్డతండాలో మంగళవారం ప్రమాదవశాత్తు గడ్డివాము దగ్ధం అయింది. ఈ ఘటనలో బానోత్ సైదా నాయక్ కి చెందిన దాదాపు 700 గడ్డికట్టలు దగ్ధమై వేలాది రూపాయల నష్టం వాటిల్లింది. విషయం తెలిసిన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు దీరావత్ స్కైలాబ్ నాయక్ బాధితులను పరామర్శించి దాత బానోత్ కృష్ణా నాయక్ అందించిన రూ. 5వేల నగదును బాధిత కుటుంబ సభ్యులకు అందజేసి ప్రభుత్వపరంగా ఆదుకుంటాం అన్నారు.

தொடர்புடைய செய்தி