భళా సూక్ష్మ కళా.. సుద్ద ముక్కపై కొండా లక్ష్మణ్ బాపూజీ

79பார்த்தது
కోదాడ కు చెందిన సూక్ష్మ కళాకారుడు వెగ్గలం నరేష్ చారి స్వాతంత్ర్య సమర యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా అంగుళం సుద్ద ముక్క పై లక్ష్మణ్ బాపూజీ ప్రతిమ ను చెక్కి తన అభిమానాన్ని చాటుకున్నాడు. చారి గతం లో సూక్ష్మ వస్తువు లు బియ్యపు, పప్పు గింజలు, పెన్సిల్ మొన పై దేవుళ్ళ ప్రతిమ లు చెక్కి తన కళాత్మకత ను చాటుకున్నాడు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే సూక్ష్మకళ లో రాణించి రాష్ట్రానికి పేరు తెస్తానన్నాడు.