పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలి

73பார்த்தது
పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలి
చందంపేట: మండల సరిహద్దులోని ఎస్ఎల్బిసి టన్నెల్ పరిశీలనకు శుక్రవారం వచ్చిన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డిలను సీపీఐ బృందం కలిసి వినతిపత్రం అందజేసింది. ఎస్సేల్బిసీ, డిండి లిఫ్ట్ తదితర ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని వినతి పత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు పల్లా, ఉజ్జిని, జిల్లా కార్యదర్శి సత్యం, రత్నాకర్, దేవేందర్ రెడ్డి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி