మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా

84பார்த்தது
మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా
మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు, జీతాలు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఏఐటీయూసీ అధ్వర్యంలో దేవరకొండ ఆర్డిఓ కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు నూనె రామస్వామి, జిల్లా నాయకులు వెంకట్రాములు, మధ్యాహ్న భోజన కార్మికుల జిల్లా అధ్యక్షురాలు జంగమ్మ, మల్లయ్య, యాదయ్య, ధనలక్ష్మి, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி