నాగార్జున, సురేఖ అంశంపై స్పందించిన పీసీసీ చీఫ్

69பார்த்தது
నాగార్జున, సురేఖ అంశంపై స్పందించిన పీసీసీ చీఫ్
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌పై విమర్శలు గుప్పిస్తున్న క్రమంలో హీరో అక్కినేని నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలను తెలంగాణ అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ వెనక్కి తీసుకున్నారని పీసీసీ అధ్యక్షుడు బి. మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ ఇష్యూ ఆరోజే క్లోజ్ అయిందన్నారు. రేవంత్ కేబినెట్‌ నుంచి కొండా సురేఖను తప్పిస్తారంటూ జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదన్నారు.

தொடர்புடைய செய்தி