ముంబై ఇండియన్స్‌‌ లక్ష్యం 204 పరుగులు

60பார்த்தது
ముంబై ఇండియన్స్‌‌ లక్ష్యం 204 పరుగులు
ఐపీఎల్ 2025లో భాగంగా లక్నో వేదికగా శుక్రవారం ముంబై ఇండియన్స్‌‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన LSG జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. LSG బ్యాటర్లలో మాక్రమ్ (53), మిచెల్ మార్ష్(60) అర్థశతకాలతో రాణించారు. MI బౌలర్లలో హార్దిక్ 5 వికెట్లు తీయగా.. దీపక్ చాహర్, అశ్వనీకుమార్‌, విఘ్నేశ్‌ పుత్తూర్‌ తలో వికెట్ తీశారు.

தொடர்புடைய செய்தி