జార్ఖండ్ వీధుల్లో బైక్ నడుపుతూ కనిపించిన ఎంఎస్ ధోనీ.. వీడియో వైరల్

562பார்த்தது
ఎంఎస్ ధోనీ.. ఈ పేరు వింటే క్రికెట్ అభిమానులకు పూనకాలే. కోట్లాదిమంది అభిమానులను ఆయన సొంతం చేసుకున్నాడు. తాజాగా ధోనీకి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ధోనీకి బైక్స్ అంటే ఎంతో ఇష్టమని అందరికీ తెలిసిందే. తాజాగా జార్ఖండ్ రోడ్లపై ధోనీ బైక్ నడుపుతూ కనిపించాడు. ఓ అభిమాని ఈ వీడియోను వైరల్ చేశాడు. ఇక, ధోనీ IPL 2024 తర్వాత క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఇటీవల అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహ వేడుకలో కనిపించాడు.

தொடர்புடைய செய்தி