మూడవ రోజుకు చేరిన బోరుపట్ల యువకుల నిరసన దీక్ష

69பார்த்தது
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం బోరుపట్ల గ్రామ శివారులోని ఎపిటోరియా ఫార్మా కంపెనీ ముందు 3వ రోజు స్థానికులు బుధవారం నిరసన కార్యక్రమం కొనసాగిస్తున్నారు. స్థానిక యువతకే ఉద్యోగాలు కల్పించాలని, గతంలో విధులు నిర్వహిస్తున్న స్థానికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ, గత మూడు రోజులుగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி