ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేత

85பார்த்தது
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం దామరంచ గ్రామానికి చెందిన కుమార్ స్వామి గౌడ్ కు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కును కాంగ్రెస్ నాయకులు ఆవుల రాజు రెడ్డి శుక్రవారం అందజేశారు. అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా నిధులు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా వారికి చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி