కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ: ఎమ్మెల్యే

55பார்த்தது
మెదక్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను శుక్రవారం లబ్ధిదారులకు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతిపక్షంతో పోరాడుతామన్నారు. తెలంగాణ ప్రభుత్వం గెలిచిన ఎమ్మెల్యేలకు కాకుండా ఓడిపోయిన వారితో చెక్కులు పంపిణీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.

தொடர்புடைய செய்தி