హైడ్రా పేరిట ప్రజలను మభ్యపెడుతున్నారు: మాజీ మున్సిపల్ చైర్మన్

85பார்த்தது
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజల దృష్టి మళ్లించడం కోసం హైడ్రా పేరిట ప్రజలను మభ్యపెడుతున్నారని తూప్రాన్ మాజీ మున్సిపల్ చైర్మన్, బిఆర్ఎస్ నేత బంధు రవీందర్ గౌడ్ విమర్శించారు. తూప్రాన్ మండల కేంద్రంలో బుధవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు మర్చిపోయారని కేసీఆర్ ను బద్నాం చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆరోపించారు.

தொடர்புடைய செய்தி