ఎంపీ కృషితోనే మెదక్ మెడికల్ కళాశాల

50பார்த்தது
మెదక్ ఎంపీ రఘునందన్ రావు కృషితోనే మెడికల్ కళాశాల మంజూరు అయిందని బిజెపి జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ అన్నారు. మెడికల్ కళాశాల మంజూరు చేసినందుకు ఆర్టీసీ డిపో ఆవరణలో ప్రధాని చిత్రపటానికి పాలాభిషేకం బుధవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మెడికల్ కళాశాల మంజూరులో నిర్లక్ష్యం వహించిన కాంగ్రెస్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி