మయాంక్ యాదవ్ ను దూది పింజంలో బంధించలేరు: భారత మాజీ బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే

59பார்த்தது
మయాంక్ యాదవ్ ను దూది పింజంలో బంధించలేరు: భారత మాజీ బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే
మయాంక్ యాదవ్ పై భారత మాజీ బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గాయం కారణంగా దేశవాళీ సీజన్ కు మయాంక్ యాదవ్ దూరంగా ఉండటంపై ఆయన స్పందించారు. అతడిని దూది పింజంలో చుట్టి బంధించలేమని పేర్కొన్నారు. 'మయాంక్ ఆడటానికి సిద్ధంగా లేడనేది నేను అంగీకరించను, అతను ఇప్పుడు ఆడటం లేదంతే. ఈ వయసులో ఎలా ఉన్నా బౌలింగ్ చేయొచ్చు. గాయం వల్ల అతడిని దూరం పెడతామంటే కుదరదు' అని మాంబ్రే అన్నారు.

தொடர்புடைய செய்தி