రైతులకు నష్టం జరగకుండా జాతీయ రహదారి విస్తరించాలి

79பார்த்தது
రైతులకు నష్టం జరగకుండా జాతీయ రహదారి విస్తరించాలి
లక్షెట్టిపేట, హాజీపూర్ మండలాల్లోని రైతులకు నష్టం జరగకుండా ఆర్మూర్- మంచిర్యాల మధ్య జాతీయ రహదారి 63 విస్తరణ పనులు చేపట్టాలని పెద్దపల్లి మాజీ ఎంపీ వెంకటేష్ నేత బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ శుక్రవారం నేషనల్ హైవే రీజినల్ ఆఫీసర్ శివశంకర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద రైతులు పంట భూములు కోల్పోయారని తెలిపారు.

தொடர்புடைய செய்தி