గణేష్ నవరాత్రులలో కుంకుమ పూజ

64பார்த்தது
గణేష్ నవరాత్రులలో కుంకుమ పూజ
మంచిర్యాల జిల్లాలలోని శ్రీనివాస్ గార్డెన్ ముందు ఆర్ఆర్ నగర్ రోడ్ నెంబర్ వన్ గణేష్ మండలి వారి ఆధ్వర్యంలో శుక్రవారం సందర్భంగా ఆ అమ్మవారి కుంకుమార్చన పూజా కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగిందని ఆర్ఆర్ నగర్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజి రెడ్డి తెలిపారు. అనంతరం వాయినాలు ఇచ్చుకోవడం జరిగింది. సుమారు 150 మంది మహిళలు పాల్గొనడం జరిగింది.

தொடர்புடைய செய்தி