సజావుగా జరుగుతున్న ఓపెన్ స్కూల్ పరీక్షలు

61பார்த்தது
సజావుగా జరుగుతున్న ఓపెన్ స్కూల్ పరీక్షలు
ఓపెన్ స్కూల్ పదవ తరగతి, ఇంటర్ పరీక్షలు సజావుగా జరుగుతున్నట్లు మంచిర్యాల జిల్లా విద్యాశాఖాధికారి యాదయ్య తెలిపారు. శనివారం జరిగిన పదవ తరగతి గణిత పరీక్షకు 211 మంది విద్యారులకు గాను 163 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. అలాగే ఇంటర్ పబ్లిక్ సైన్స్ పరీక్షకు 243 మంది విద్యార్థులకు 191 మంది హాజరయ్యారని వెల్లడించారు.

தொடர்புடைய செய்தி