రేపు చెన్నూర్‌లో ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్ పర్యటన

51பார்த்தது
రేపు చెన్నూర్‌లో ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్ పర్యటన
పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి శుక్రవారం చెన్నూర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 6 గంటలకు చెన్నూరు మండలంలోని సుద్దాల గ్రామంలో మార్నింగ్ వాక్ లో భాగంగా ప్రజల సమస్యలు తెలుసుకోనున్నారు. అనంతరం అమృత స్కీంలో భాగంగా చెన్నూర్ లోని అస్నాద్ రోడ్డులో రూ. 31 కోట్లు, క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో రూ. 41. 50 కోట్లతో నూతనంగా నిర్మించే వాటర్ ట్యాంక్ కు భూమి పూజ చేయనున్నారు.

தொடர்புடைய செய்தி